ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మరోసారి వాయిదా

ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మరోసారి వాయిదా

ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మరోసారి వాయిదా పడింది. నవంబరు 2 వరకు స్కూళ్లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముందు అక్టోబరు 5న స్కూళ్లు తెరవాలని భావించిన ప్రభుత్వం... కరోనా కేసులు అధికమవుతుండటంతో ఆ ప్రయాత్నాలు విరమించుకుంది. నవంబరు 2 వరకు స్కూళ్లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక అక్టోబరు 5న విద్యార్థులకు జగనన్న కిట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story