ఏపీ ఎస్ఈసీపై సీఐడీ నమోదు చేసిన కేసుపై స్టే
ఏపీ ఎన్నికల కమిషన్పై సీఐడీ దర్యాప్తుపై స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. ఈసీ సిబ్బందిపై సీఐడీ అధికారులు నమోదు.,.
BY kasi7 Sep 2020 9:28 AM GMT

X
kasi7 Sep 2020 9:28 AM GMT
ఏపీ ఎన్నికల కమిషన్పై సీఐడీ దర్యాప్తుపై స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. ఈసీ సిబ్బందిపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులు, దర్యాప్తును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.. ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాదులు సీతారామమూర్తి, అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు.. ఎన్నికల కార్యాలయ సిబ్బంది విధులకు సీఐడీ అధికారులు ఆటంకం కలిగిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాదులు.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంత వరకు ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్, సాంబమూర్తి వేసిన పిటిషన్ను కలిపి విచారిస్తామన్న హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Next Story
RELATED STORIES
YS Jagan: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం- ...
23 May 2022 2:50 PM GMTVangalapudi Anitha: మహిళలను కాపాడలేని సీఎం ఆ పదవిలో ఉన్నా లేకున్నా...
23 May 2022 1:45 PM GMTNara Lokesh: నాపై 14 కేసులు పెట్టారు, అసత్య ఆరోపణలు చేశారు: లోకేష్
23 May 2022 11:30 AM GMTVisakhapatnam Bride Death: పెళ్లి ఆపాలనుకుంది.. ప్రాణమే...
23 May 2022 10:15 AM GMTMLC Ananthababu: సుబ్రమణ్యాన్ని హత్య చేసినట్టు ఒప్పుకున్న ఎమ్మెల్సీ...
23 May 2022 10:00 AM GMTChandrababu: ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని పన్నులు తగ్గించట్లేదు:...
23 May 2022 9:16 AM GMT