అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు : బోండా ఉమ
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ అన్నారు. గత 16 నెలలుగా రాష్ట్రంలో వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతోందని..
BY kasi19 Sep 2020 6:21 AM GMT

X
kasi19 Sep 2020 6:21 AM GMT
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ అన్నారు. గత 16 నెలలుగా రాష్ట్రంలో వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతోందని మండిపడ్డారు. అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఉందా అని ప్రశ్నించారు. అమరావతిని దెబ్బకొట్టేందుకు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. అటు.. రాష్ట్రంలో హిందూ ఆలయాల్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.
Next Story
RELATED STORIES
Gyanavapi : జ్ఞానవాపి మసీదు-గుడి వివాదం.. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
20 May 2022 6:30 AM GMTLalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్పై మరో కొత్త కేసు
20 May 2022 3:53 AM GMTSatpal Maharaj : మంత్రినా మజాకా.. బాలీవుడ్ పోస్టర్లతో కోటు..!
19 May 2022 3:45 PM GMTNavjot Sidhu : నవజ్యోత్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష
19 May 2022 9:30 AM GMTMadhya Pradesh: రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. భార్య, కొడుకుతో...
19 May 2022 8:09 AM GMTShocking News: నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి..
19 May 2022 5:26 AM GMT