వైఎస్ జగన్ 43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు : బుద్ధావెంకన్న
BY kasi10 Oct 2020 11:18 AM GMT

X
kasi10 Oct 2020 11:18 AM GMT
43వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి... జైల్లో ఉన్న వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడా అంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు టీడీపీ నేత బుద్ధావెంకన్న. పోలవరం యాత్రకు ధనం వృథా చేసి ఉంటే... మీ బ్యాచ్ ఉరుకుంటుందా అంటూ ట్విట్టర్లో ఘాటుగా విమర్శించారు. పోలవరం అనేది ఏడు దశబ్ధాల రాష్ట్ర ప్రజల కల అన్న బుద్ధావెంకన్న.... చంద్రబాబు 70 శాతం పనులు పూర్తి చేశారు కాబట్టే.. ఈ కల సాకరామవుతున్న దృశ్యాలను ప్రజలకు చూపించారన్నారు.
Next Story
RELATED STORIES
Oscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMT