జగనన్న విద్యాకానుకపై టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి విమర్శలు
BY Nagesh Swarna8 Oct 2020 12:48 PM GMT

X
Nagesh Swarna8 Oct 2020 12:48 PM GMT
జగనన్న విద్యాకానుకపై టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి విమర్శలు చేశారు. విద్యా కానుక పథకంలో కొత్తదనం ఏముందని అన్నారు. కరోనా పరిస్థితుల్లో స్కూళ్లు తెరవడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రచారం కోసం పసిపిల్లల ఆరోగ్యం ఏమైనా ఫర్వాలేదా అని మండిపడ్డారు. ప్రభుత్వం జీవో నెం.3ని వెంటనే ఉపసంహరించుకోవాలి సంధ్యారాణి డిమాండ్ చేశారు.
Next Story
RELATED STORIES
Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTRangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే ...
23 May 2022 2:30 PM GMTEluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
23 May 2022 9:45 AM GMTKerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన...
23 May 2022 9:30 AM GMTRoad Accident: మద్యం మత్తులో యువతుల కారు డ్రైవింగ్.. ఒకరు మృతి
23 May 2022 5:48 AM GMTBengaluru: పాదచారులను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. డ్రైవింగ్ చేసిన...
22 May 2022 11:33 AM GMT