రేపట్నుంచి ఆలయాల్లో టీడీపీ పూజలు..
BY kasi12 Sep 2020 10:13 AM GMT

X
kasi12 Sep 2020 10:13 AM GMT
ఆలయాల్లో వరుస ఘటనలపై టీడీపీ నిరసన బాట పట్టింది. రేపట్నుంచి ఒక్కోరోజు ఒక్కో దేవుని అలయాల్లో పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. నిరసన ప్రణాళికను వెల్లడించారు. సీఎం జగన్కు హిందూ మతంపై గౌరవం లేదని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 15నెలలు గడచినా.... ప్రతిపక్షంలానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Next Story
RELATED STORIES
Hyderabad Metro: ఆకతాయి అసభ్య ప్రవర్తన.. మెట్రో లిప్ట్ ఎక్కి.....
18 May 2022 6:08 AM GMTMaharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాదు..! అందుకే భర్త ఆత్మహత్య..
17 May 2022 3:00 PM GMTPrakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు సజీవదహనం..
17 May 2022 2:17 PM GMTWanaparthy: కోడలిపై కన్నేసిన మామ.. కర్రతో కొట్టి చంపిన కోడలు..
17 May 2022 1:30 PM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTBangalore: విధి ఆడిన వింత నాటకం.. ప్రేమికుడు యాక్సిడెంట్ లో.....
16 May 2022 6:15 AM GMT