నవంబర్లో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర తుంగభద్రానదికి పుష్కరాలు
BY Nagesh Swarna18 Sep 2020 3:29 PM GMT

X
Nagesh Swarna18 Sep 2020 3:29 PM GMT
పవిత్ర తుంగభద్రానది పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏర్పాట్ల కోసం కమిటీలను నియమించారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు.. ఈ సంవత్సరం నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు జరుగనున్నాయి. దీంతో కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయనున్నారు.
Next Story
RELATED STORIES
Depression: డిప్రెషన్ ని గుర్తించడం ఎలా.. సంకేతాలు ఏంటి?
21 May 2022 7:15 AM GMTWhite Smile: మీ చిరునవ్వు అందంగా.. మీ పళ్లు తెల్లగా ఉండాలంటే.. ఇలా...
20 May 2022 12:30 PM GMTTamanna Bhatia: తమన్నా అందం, ఆరోగ్యం.. అమ్మ చెప్పిన చిట్కాలతోనే..
20 May 2022 6:00 AM GMTsattu sharbat: సమ్మర్ లో సత్తు షర్బత్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
18 May 2022 8:41 AM GMTKidney Stones: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్లు ఎందుకు పెరుగుతాయి? డాక్టర్స్ ...
16 May 2022 7:45 AM GMTHealthy Spine: మహిళలను వేధించే వెన్నునొప్పి.. నివారణ మార్గాలు..
14 May 2022 5:30 AM GMT