270వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం
అమరావతి సాధించేవరకు పోరాటాన్ని ఆపేది లేదంటున్నారు వెంకటపాలెం రైతులు
BY Nagesh Swarna12 Sep 2020 5:34 AM GMT

X
Nagesh Swarna12 Sep 2020 5:34 AM GMT
అమరావతి ఉద్యమం 270వ రోజుకు చేరుకుంది. వెంకటపాలెం మహిళా రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అమరావతి ఉద్యమంలో అందర్నీ భాగస్వామ్యం చేసేందుకు.. ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి పిలిచారు. అందరూ భాగస్వామ్యం అయితే.. ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లవచ్చంటున్నారు. అమరావతి సాధించేవరకు పోరాటాన్ని ఆపేది లేదంటున్నారు వెంకటపాలెం రైతులు.
Next Story
RELATED STORIES
Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTRangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే ...
23 May 2022 2:30 PM GMTEluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
23 May 2022 9:45 AM GMTKerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన...
23 May 2022 9:30 AM GMTRoad Accident: మద్యం మత్తులో యువతుల కారు డ్రైవింగ్.. ఒకరు మృతి
23 May 2022 5:48 AM GMTBengaluru: పాదచారులను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. డ్రైవింగ్ చేసిన...
22 May 2022 11:33 AM GMT