సింహాలు మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసిన దుర్గగుడి ఛైర్మన్
BY Nagesh Swarna17 Sep 2020 9:11 AM GMT

X
Nagesh Swarna17 Sep 2020 9:11 AM GMT
దుర్గగుడి రథం సింహాలు మాయంపై... ఆలయ కమిటీ ఛైర్మన్ సోమినాయుడు, ఈవో సురేశ్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన వెలుగులోకి వచ్చి రెండు రోజులు గడచిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. రికార్డులు పరిశీలించాలని, లాకర్లో ఉన్నాయేమో చూడాలంటూ ఈవో సురేశ్బాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు పోలీసుల కంప్లయింట్ ఇవ్వడంతో.. సింహాలు మాయమైనట్టు అధికారికంగా అంగీకరించినట్టయింది. దుర్గగుడి రథాన్ని 17 నెలలుగా తీయలేదని ఆలయ కమిటీ ఛైర్మన్ సోమినాయుడు తెలిపారు. సింహాలు ఎవరి హయాంలో పోయాయో చెప్పలేమని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని.. విపక్షాలు అనవసరంగా బురద చల్లడం సరికాదని మండిపడ్డారు.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్పైనే బాయ్ఫ్రెండ్కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT