హైదరాబాద్కు బస్సులు నడపలేని వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తారా? : దేవినేని ఉమ
హైదరాబాద్కు బస్సులు నడపలేని వాళ్లు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారంటూ... వైసీపీ మంత్రులపై సెటైర్లు వేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. మంత్రులతో బూతులు..
BY kasi30 Oct 2020 2:27 PM GMT

X
kasi30 Oct 2020 2:27 PM GMT
హైదరాబాద్కు బస్సులు నడపలేని వాళ్లు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారంటూ... వైసీపీ మంత్రులపై సెటైర్లు వేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. మంత్రులతో బూతులు మాట్లాడిస్తే... పోలవరం ప్రాజెక్ట్ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. సబ్జెక్ట్ మాట్లాడమంటే బూతులు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ ఏడాది మే కల్లా 18 వేల ఇళ్లలోకి పోలవరం నిర్వాసితుల్ని పంపిస్తామని డ్యాంసైట్లో ప్రగల్భాలు పలికిన మంత్రి అనిల్ ఇప్పుడు ముఖం చాటేశారు. కేసుల భయంతోనే సీఎం జగన్...... పోలవరం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు దేవినేని ఉమా.
Next Story
RELATED STORIES
Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTKTR: దావోస్లో కొనసాగుతున్న కేటీఆర్ టూర్.. లైఫ్ సైన్సెస్...
23 May 2022 2:00 PM GMTNarendra Modi: మే 26న హైదరాబాద్కు మోదీ.. ఆ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా..
23 May 2022 1:00 PM GMTHarish Rao: కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో హరీష్రావు ఆకస్మిక తనిఖీ.....
23 May 2022 12:30 PM GMTTelugu States: అప్పులు చేయడంలో తెలుగు రాష్ట్రాలే టాప్.. సర్వేలో...
22 May 2022 4:00 PM GMTBhongir: భువనగిరి పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం.. సీజ్ చేసిన...
22 May 2022 3:00 PM GMT