స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే నేడు (21-12-2020)రూ. 10 పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలను

దేశవ్యాప్తంగా బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే నేడు (21-12-2020)రూ. 10 పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలను ఒక్కసారి చూసుకుంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,050 గా ఉంది.

వివిధ నగరాలలో బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,450గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,760 గా ఉంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,720గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,720 గా ఉంది.

అటు దేశ రాజధాని న్యూఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,970 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,410 గా ఉంది. కోల్ కత్తాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,180 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,880 గా ఉంది. అటు హైదరాబాదులొ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటితో పోలిస్తే రూ. 100 పెరిగింది. ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర 71,600గా ఉంది. ముంబై, ఢిల్లీ, కొలకత్తా, బెంగుళూరులలో కేజీ వెండి ధర రూ. 67,900గా ఉండగా, చెన్నై, హైదరాబాదులలో 71,600గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు సోమవారం (21-12-2020) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు మాత్రమే.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు...వీటిని గమనించి బంగారాన్ని కొనుకోగలరు.

Tags

Read MoreRead Less
Next Story