ఉత్కంఠగా సాగిన మ్యాచ్‎లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‎లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‎ మధ్య జరిగిన మరో మ్యాచ్‎లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‎లో ఢిల్లీ జట్టు 18 పరుగుల తేడాతో ఈ టోర్నీలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‎కత్తా నైట్‎రైడర్స్ 122 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.... నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story