యువతిని హత్య చేసి కాల్చేసిన కిరాతకులు
BY Nagesh Swarna23 Dec 2020 10:11 AM GMT

X
Nagesh Swarna23 Dec 2020 10:11 AM GMT
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని హత్య చేసి కాల్చేశారు కిరాతకులు. ధర్మవరం మండలం బడనపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ప్రదేశంలో ఐడీ కార్డు లభ్యం కావడంతో.. ఆ యువతిని స్నేహలతగా గుర్తించారు పోలీసులు. అనంతపురం టూటౌన్ పీఎస్లోనూ మిస్సింగ్ కేసు సైతం నమోదైంది. అటు..ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో స్నేహలత మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. తల్లిదండ్రులు రాజేష్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తుండడంతో.. పోలీసులు రాజేష్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Next Story
RELATED STORIES
Sameera Reddy: ప్రసవానంతర ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అభిమానులతో...
20 May 2022 9:30 AM GMTHappy Birthday Jr NTR: తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. రామ్ చరణ్...
20 May 2022 7:30 AM GMTNTR 31 : గడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్ లో ఎన్టీఆర్...!
20 May 2022 7:00 AM GMTJR NTR Fans : జూబ్లీహిల్స్లోని ఎన్టీఆర్ ఇంటి వద్ద అర్ధరాత్రి...
20 May 2022 4:30 AM GMTHBD NTR : మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్..!
20 May 2022 3:29 AM GMTMahesh Babu : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నాని..!
20 May 2022 2:00 AM GMT