బ్రేకింగ్.. దివ్యాంగులైన ప్రేమ జంట ఆత్మహత్య
By - Nagesh Swarna |10 Sep 2020 3:43 AM GMT
చనిపోయే ముందు యువతి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్పీ వీడియో తీసి తల్లికి పంపింది.
నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. దివ్యాంగులైన ఓ ప్రేమ జంట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.. మృతులను షేక్ మస్తాన్ వలి, అశ్వినిగా గుర్తించారు. బుధవారం హైదరాబాద్ నుంచి బైక్ పై సాగర్కు వచ్చి సరదగా గడిపిన ఆ ప్రేమ జంట తరువాత ఏమైందే ఏమో ఆత్మహత్యకు పాల్పడింది.. అయితే చనిపోయే ముందు అశ్విని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్పీ వీడియో తీసి తల్లికి పంపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com