ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో ముగ్గురు రోగులు మృతి

తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ముగ్గురు రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు.

తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ముగ్గురు రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు. తిరుపూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ దారుణం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story