బెంగాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 54.90 శాతం పోలింగ్..!
By - TV5 Digital Team |27 March 2021 10:26 AM GMT
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పశ్చిమబెంగాల్, అసోంలో తొలిదశ పోలింగ్ జరుగుతోంది. తొలిదశలో ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేస్తున్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పశ్చిమబెంగాల్, అసోంలో తొలిదశ పోలింగ్ జరుగుతోంది. తొలిదశలో ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు బెంగాల్లో 54.90 శాతం పోలింగ్ జరగగా... అసోంలో 45. 24 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు 8 దశల్లో పోలింగ్ జరగనుంది. ఇవాళ జరుగుతున్న తొలిదశలో 30 అసెంబ్లీ స్థానాలు పోలింగ్ కొనసాగుతోంది. అటు అసోంలో తొలి విడతలో 47 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com