గవర్నర్లతో నేడు సమావేశం కానున్న ప్రధాని, రాష్ట్రపతి
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయవిద్యా విధానంపై రాష్ట్రాల గవర్నలతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ప్రధాని
BY shanmukha7 Sep 2020 1:48 AM GMT

X
shanmukha7 Sep 2020 1:48 AM GMT
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయవిద్యా విధానంపై రాష్ట్రాల గవర్నలతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు వీడియో కాన్షరెన్స్ ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాన్ని 'ఉన్నత విద్య రూపాంతరంలో ఎన్ఈపీ-2020 పాత్ర' పేరుతో నిర్వహిస్తారు. ఈ సమావేశంలో గవర్నర్లతో పాటు విద్యాశాఖ మంత్రులు, యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు హాజరవుతారు. నూతన విద్యావిదానం లక్ష్యాలు, ఆశయాల గురించి చర్చిస్తారు. ప్రపంచంలో భారత్ సూపర్ పవర్ గా ఎదగడానికి నూతన విద్యావిధానం ఏ విధంగా ఉపయోగపడుతుందో చర్చకురానుంది. దీనికోసం దేశ వ్యాప్తంగా వెబినార్లు, వర్చువల్ సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించింది.
Next Story
RELATED STORIES
YS Jagan: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం- ...
23 May 2022 2:50 PM GMTVangalapudi Anitha: మహిళలను కాపాడలేని సీఎం ఆ పదవిలో ఉన్నా లేకున్నా...
23 May 2022 1:45 PM GMTNara Lokesh: నాపై 14 కేసులు పెట్టారు, అసత్య ఆరోపణలు చేశారు: లోకేష్
23 May 2022 11:30 AM GMTVisakhapatnam Bride Death: పెళ్లి ఆపాలనుకుంది.. ప్రాణమే...
23 May 2022 10:15 AM GMTMLC Ananthababu: సుబ్రమణ్యాన్ని హత్య చేసినట్టు ఒప్పుకున్న ఎమ్మెల్సీ...
23 May 2022 10:00 AM GMTChandrababu: ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని పన్నులు తగ్గించట్లేదు:...
23 May 2022 9:16 AM GMT