Rajasthan: కూలిన యుద్ధ విమానాలు

Rajasthan: కూలిన యుద్ధ విమానాలు
సాంకేతిక లోపంతో కూలిన ఎయిర్‌ఫోర్స్‌ విమానాలు; మొరినాలో కూలిన మిరాజ్‌-2000, సుఖోయ్‌-30; ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు పైలెట్‌లు; ఘటనా స్థలానికి చేరుకున్న IAF అధికారులు

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ప్రమాదవశాత్తూ రెండు యుద్ధ విమానాలు కూలాయి. మొరినా ప్రాంతంలో సాంకేతిక లోపంతో మిరాజ్‌-2000, సుఖోయ్‌-30 ఎయిర్‌ఫోర్స్‌ విమానాలు నేలకూలాయి. అయితే ప్రమాదం నుంచి ఇద్దరు పైలెట్‌లు సురిక్షితంగా తప్పించుకున్నట్లు అలోక్‌ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న IAF అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొరినాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story