థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందని ఆధారాలు లేవు- గులేరియా
Guleria: కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందన్నదానికి శాస్త్రీయ అధ్యయనం లేదన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
BY Gunnesh UV14 Aug 2021 12:54 PM GMT

X
Gunnesh UV14 Aug 2021 12:54 PM GMT
Randeep Guleria: కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందన్నదానికి శాస్త్రీయ అధ్యయనం లేదన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా. చిన్నారులకు వ్యాక్సినేషన్ లేనందున..వారు ఎక్కువగా వైరస్ బారిన పడుతారనే అంచనా మాత్రం ఉందన్నారు. విశాఖలో గీతం యూనివర్సిటీ 41వ ఫౌండేషన్ డే అవార్డును అందుకున్నా రణదీప్ గులేరియా.. దేశంలో కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించడంపైనే మూడో వేవ్ ఆధారపడి ఉందన్నారు. ఇప్పుడు ఈశాన్య, దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లోనే వైరస్ పెరుగుతుందన్నారు.
ఏపీలో కేసులు కట్టడి పర్వాలేదన్న ఆయన.. కేసులు పెరుగుతున్నప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకట్టవేయగలమన్నారు.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTRakul Preet Singh: మాట్లాడుకోవల్సింది మా పర్సనల్ లైఫ్ గురించి కాదు:...
23 May 2022 6:51 AM GMTAishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్..? బాలీవుడ్లో రూమర్స్ వైరల్..
22 May 2022 3:45 PM GMT