వారణాసిలో గంగ పుష్కరాలు...

వారణాసిలో గంగ పుష్కరాలు...
తెలుగువారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు

గంగా పుష్కరాల కోసం వారణాసి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తన్నట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు. గంగా పుష్కరాల కోసం వచ్చే తెలుగు యాత్రికులకు హెల్ప్ లైన్ సహా వసతి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైలు ప్రారంభమైందన్నారు. గంగా పుష్కరాల కోసం వారణాసికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు వెళ్లడం సంతోషకరం అన్నారు. కాశీకి వెళ్లే వారిలో తెలుగు వారే ఎక్కువ అన్నారు. కాశీలో తెలుగు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎంపీ జీవీఎల్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story