కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో 210 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం.. 1810 కోట్లు పెట్టుబడి పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే వైద్యరంగంలో భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య పరస్పర సహాకార ఒప్పందానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియాకు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story