Prime Minister : ఉచిత హామీలను యువత ప్రోత్సహించకూడదు : ప్రధాని మోది

Prime Minister : ఉచిత హామీలను యువత ప్రోత్సహించకూడదు : ప్రధాని మోది
Prime Minister : ఉచిత హామీలు దేశాభిృద్ధికి చాలా ప్రమాదం అని ప్రధాని మోదీ అన్నారు.

Prime Minister : ఉచిత హామీలు దేశాభిృద్ధికి చాలా ప్రమాదం అని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ రాహదారి ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

యువత ఈ ఉచిత హామీలపట్ల అప్రమత్తతో ఉండాలన్నారు. ఉచితాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. తమ ప్రభుత్వం సౌకర్యలు కల్పించడంతో పాటు దేశభవిష్యత్తును నిర్మిస్తుందన్నారు.

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ కలిసి రూ.14,850 కోట్లతో నిర్మించారు. ఈ రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి ఆరుగంటల్లో చేరుకోవచ్చు. అక్కడికి వెళ్లడానికి గతంలో కంటే ఇప్పుడు ఢిల్లీకి 4 గంటల తక్కువ సమయం పడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story