తిరుపతిలో దంచికొడుతున్న ఎండలు

తిరుపతిలో దంచికొడుతున్న ఎండలు

తిరుపతిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రోజురోజుకీ ఎండలు పెరగడంతో వడదెబ్బకు ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఉదయం 9 తర్వాత బయటకు రావాలంటే భయపడుతున్నారు.

Next Story