కన్నీరు కార్చిన డీకే శివకుమార్..

కన్నీరు కార్చిన డీకే శివకుమార్..

కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ కన్నీటిపర్యంతం అయ్యారు. బీజేపీ సర్కార్‌ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందన్నారాయన. తాను తీహార్‌ జైలులో ఉన్నప్పుడు సోనియా గాంధీ పరామర్శకు వచ్చారని.. ఆ సమయంలో కన్నడనాట మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పానన్నారు. సమిష్టికృషితో కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించామన్నారు డీకే శివకుమార్.

Next Story