ఇద్దరినీ ఏకి పారేసిన పోలీసులు

ఇద్దరినీ ఏకి పారేసిన పోలీసులు

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ బాడీ గార్డ్ చిక్కుల్లో పడ్డాడు. ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఆమెను బైక్ పై షూటింగ్ కు తీసుకుని వెళ్లగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాడీ గార్డు హెల్మెట్ ధరించలేదని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ మేరకు పోలీసులు అనుష్క బాడీ గార్డుకు రూ.10,500 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఆతర్వాత అతను జరిమానాను కట్టేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విధంగా అమితాబ్ బచ్చన్ కూడా హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని బిగ్ బీ స్పష్టం చేశారు.

Next Story