సిద్ధరామయ్యకే పట్టం

సిద్ధరామయ్యకే పట్టం

కర్నాటక నూతన సీఎంగా సిద్దరామయ్య పేరు ఖారరైంది. ఈ మేరకు కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. డీకే, సిద్దరామయ్యతో రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనేక చర్చల తరువాత సిద్దరామయ్య పేరును ఫైనల్‌ చేసి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. కంఠీరవ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, వెస్ట్ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హాజరు కానున్నారు.

Next Story