By - Vijayanand |20 May 2023 12:01 PM GMT
రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. 330 కోట్ల నిధులు ఇచ్చారని అన్నారు. లక్ష్మక్కపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com