ఫేక్ కరెన్సీ కలకలం

ఫేక్ కరెన్సీ కలకలం

అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో మరోసారి ఫేక్ కరెన్సీ కలకలం రేపింది. రెండు బ్యాగుల్లో నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠాను ముదిగుబ్బలో పోలీసులు పట్టుకున్నారు. నిందితులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Next Story