నకిలీ నోట్లను తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను అరెస్ట్

నకిలీ నోట్లను తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను అరెస్ట్

నకిలీ నోట్లను తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను అరెస్ట్ చేశారు శంషాబాద్‌ పోలీసులు. ఆనకాపల్లి జిల్లాకు చెందిన రంజిత్‌సింగ్‌, మోహన్‌రావు లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 లక్షల 55 వేల విలువైన నకిలీ 500, 200, వంద, యాభై రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నకిలీ నోట్ల తయారీకి వినియోగించే 11 లక్షల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Next Story