భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జూలూరుపాడు దగ్గర పత్తి మార్కెట్ యార్డ్ రోడ్డుపై ఆగి ఉన్న కారును లారీ ఢీ కొంది.దీంతో గ్యాస్ ట్యాంకర్ క్యాబిన్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి..గ్యాస్‌ ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రోడ్డు ప్రమాదంతో జూలూరుపాడు హై వే పై భారీగా ట్రాఫిక్ జాం అయింది.


Next Story