ఏపీలో అంతకంతకు పెరుగుతున్న రైతు రుణ భారం

ఏపీలో అంతకంతకు పెరుగుతున్న రైతు రుణ భారం

ఏపీలో రైతు రుణ భారం అంతకంతకు పెరిగిపోతుంది. రైతులపై రుణ భారంలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది. లోక్‌ సభా వేదికగా ఈ విషయాలను కేంద్రం వెల్లడించింది. వాణిజ్య, సహకార, ప్రాతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి ఏపీ రైతుల రుణాల మొత్తం 2లక్షల 43వేల 73 కోట్లుగా తెలిపింది. ఈ జాబితాలతో తమిళనాడు 3లక్షల కోట్లకు అప్పుతో తొలిస్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ రైతుల రుణ భారంలో లక్షా 12వేల 492 కోట్లతో ఎనిమిదో స్థానం దక్కించుకుంది. దేశంతో మొత్తం 9 రాష్ట్రాల్లో లక్ష కోట్లకు మించి రైతుల రుణ భారం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

Next Story