బొత్స కుటుంబానికి కారు చౌకగా భూముల కేటాయింపు

బొత్స కుటుంబానికి కారు చౌకగా భూముల కేటాయింపు

మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి కారు చౌకగా భూముల కేటాయింపుపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.బొబ్బిలిలో డిస్టలరీ కోసం 30 ఎకరాలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున.ఎకరానికి 80 లక్షలు పలికే భూమిని..10 లక్షలకే ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోవాలని..లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Next Story