By - Vijayanand |14 April 2023 12:00 PM GMT
విశాఖ ఎండాడలో ప్రభుత్వ స్థలాలు సర్వే చేసి.. హద్దులు ఆధారంగానే ఫెన్సింగ్ వేశామన్నారు భీమిలి ఆర్డీవో భాస్కర్రెడ్డి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇంకా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలో ఉన్నాయని చెప్పారు. 14 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్లు గుర్తించామని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com