Shadnagar: విద్యార్ధినిని బైక్‌తో ఢీకొట్టిన యువకులు

Shadnagar: విద్యార్ధినిని బైక్‌తో ఢీకొట్టిన యువకులు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో.. విద్యార్ధిని బైక్‌తో ఢీకొట్టారు యువకులు. బాలిక స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుల కోసం గాలిస్తున్నారు.

Next Story