Jagaon: బీజేపీ నేత మిస్సింగ్

Jagaon: బీజేపీ నేత మిస్సింగ్

జనగామలో బీజేపీ నేత మిస్సింగ్ కలకలం రేపుతోంది. తిరుపతిరెడ్డిని దుండగులు కిడ్నాప్‌ చేశారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

Next Story