Sheshachalam: పట్టుబడ్డ ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి

Sheshachalam: పట్టుబడ్డ ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి

శేషాచలం అటవీ ప్రాంతంలో పట్టుబడిన 5400 టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి లభించిందని అటవీశాఖ అధికారి మధుసూధన్‌రెడ్డి తెలిపారు.తొలి దశ టెండర్లలో 310 టన్నుల అమ్మకాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇక అత్యధికంగా 178 కోట్ల ఆదాయం వచ్చందన్నారు. అయితే రెండో దశలో టెండర్లు పిలుస్తన్నా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నారు. ఇక శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపారు.

Next Story