సీఎం జగన్‌కు టీడీపీ అధినేత లేఖ

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత లేఖ

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లాలో చించినాడ దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దాడులను లేఖలో ప్రస్తావించారు బాబు. దళితులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

Next Story