By - Vijayanand |5 Aug 2023 12:55 PM GMT
వైసీపీపై ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అవినీతికి సంబంధించిన ఆధారాలను జీవోలతో సహా చూపిస్తుంటే అధికార పార్టీ నాయకుల దగ్గర సమాధానం లేదన్నారు. ప్రశ్నించిన తన నా రక్తం కళ్ల చూడాలనుకుంటున్నారని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకొస్తానన్న చంద్రబాబు.. తన జీవిత ఆశయం నెరవేర్చుకుంటానని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాజెక్ట్లపై చంద్రబాబు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com