యువగళానికి మద్దతుగా చింతమనేని కార్ ర్యాలీ

యువగళానికి మద్దతుగా చింతమనేని కార్ ర్యాలీ

లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు మద్దతుగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. 300 కార్లులో లోకేష్ పాదయాత్ర జరిగే ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ ర్యాలీని చింతమనేని జెండా ఊపి ప్రారంభించారు.

Next Story