By - Bhoopathi |18 Jun 2023 11:00 AM GMT
సీఎం కేసీఆర్ రేపు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. హరితోత్సవంలో భాగంగా మహేశ్వరం మండలం తుమ్మలూరు అర్బన్ పార్కులో మొక్కలు నాటనున్నారు. రేపు జరిగే సభ స్థలానాన్ని పరిశీలించారు సీఎస్ శాంతి కుమారి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎంపీ రంజిత్ రెడ్డి. 25 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. మొత్తం 40 రకాల మొక్కలను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com