శాసనసభ నిర్వహణపై భట్టి అసహనం

శాసనసభ నిర్వహణపై భట్టి  అసహనం

శాసన సభ నిర్వహణపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులో చెప్పడం లేదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని అన్నారు. లఘు చర్చ అని అర్ధరాత్రి పంపించి.. పొద్దున్నే చర్చ అంటే ఎలా..? ప్రశ్నించారు.కాంగ్రెస్‌ పార్టీ తరుపున లఘు చర్చలకు కొన్ని అంశాలను ఇచ్చామని అయితే ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదని అన్నారు.గత ప్రభుత్వం హైదరాబాద్‌లో ఆస్తులు సృష్టిస్తే.. ప్రస్తుత సర్కార్‌ వాటిని అమ్మేస్తున్నారని అసైన్డ్ భూములు గుంజుకొని అమ్మేస్తున్నారని మండిపడ్డారు భట్టి.

Next Story