కుమారుడి హత్య కేసుపై స్పందించిన రంగసాయి రెడ్డి

కుమారుడి హత్య కేసుపై స్పందించిన రంగసాయి రెడ్డి

నల్లగొండకు చెందిన రాజకీయ నేత కుమారుడు వల్లభ రెడ్డి హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన కొడుకుపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని రంగసాయిరెడ్డి ఆరోపించారు. లహరి రెడ్డి కింద పడటం వల్లే తలకు గాయమైందని తెలిపారు. న్యాయస్ధానంలో నిజానిజాలు బయటకి వస్తాయని అన్నారు. మరోవైపు తాను ఎవ్వరిపైనా ఫిర్యాదు చేయలేదని మృతురాలు లహరి రెడ్డి తండ్రి జైపాల్ రెడ్డి తెలిపారు. తన కుమార్తె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఎవరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారో తెలియదని తెలిపారు.

Next Story