By - Bhoopathi |12 Jun 2023 10:45 AM GMT
ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా భోజనం పెడుతున్నామని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో తన సొంత నిధుతలతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అయ్యన్న... స్వయంగా పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఇక వైసీపీకి పోయేకాలం దగ్గరపడిందన్నారు అయ్యన్నపాత్రుడు. జగన్ చర్యలపై ప్రజలు తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com