ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై మండిపడ్డ పరిటాల సునీత

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై మండిపడ్డ పరిటాల సునీత

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై మండిపడ్డారు మాజీ మంత్రి పరిటాల సునీత.భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర ప్రారంభించిన సునీత జాకీ పరిశ్రమ ఎక్కడ జగన్‌ రెడ్డి అంటూ సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు.టీడీపీ అధికారంలోకి రాగానే ప్రకాష్‌ రెడ్డి అక్రమాలపై..సిట్‌ వేసి విచారణ చేయిస్తామన్నారు.మట్టి మాఫియాను ప్రకాష్‌ రెడ్డి నడిపిస్తున్న తీరును టీడీపీ నేతలకు వివరించారు. ఎమ్మెల్యే అక్కమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలుసన్నారు.

Next Story