Gunturu: కార్పొరేషన్‌ సమావేశంలో రసాభాస

Gunturu: కార్పొరేషన్‌ సమావేశంలో రసాభాస

గుంటూరు కార్పొరేషన్‌ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ-వైసీపీ కార్పొరేటర్ల మధ్య గొడవ జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యపై నిలదీస్తున్న టీడీపీ కార్పొరేటర్‌ను.. వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు అసభ్య పదజాలంతో మాటల యుద్ధానికి దిగారు.

Next Story