భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర

భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర

అనకాపల్లి జిల్లాలో భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర ప్రారంభమైంది. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం నుంచి ప్రారంభంకాగా అంతకుముందు రాచపల్లి జంక్షన్‌లో కామేశ్వరమ్మ దేవాలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు యాత్రలో ప్రతిభ భారతి, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, కూన రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story