గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ముట్టడి భగ్నం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ముట్టడి భగ్నం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. సమస్యలపై ధర్నా చేస్తామంటే అరెస్ట్ ఏంటని నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. విడతల వారిగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు తరలిస్తున్నారు.

Next Story