Hyderabad: హుస్సేన్‌సాగర్‌కు పోటెత్తుతోన్న వరద

Hyderabad: హుస్సేన్‌సాగర్‌కు పోటెత్తుతోన్న వరద

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. భారీగా వరద వస్తోంది. ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది. హుస్సేన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 513.70 మీటర్లకు...513.41 మీటర్ల మేర నీరు చేరింది. తూముల ద్వారా హుస్సేన్‌సాగర్ నుంచి నీటిని మూసీకి వదలుతున్నారు. ఔట్‌ఫ్లో 6 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.

Next Story