By - Vijayanand |8 Aug 2023 7:35 AM GMT
ఐఐటీ హైదరాబాద్ లో విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎంటెక్ చదువుతున్న విద్యార్ధిని మమైత నాయక్... ఆత్మహత్య చేసుకుంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది మమైత నాయక్. నెలలోనే ఇది రెండో ఆత్మహత్య!. ఇటివల కార్తీక్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఓ విద్యార్ధిని సైతం సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com