ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌బెడ్‌రూమ్‌ టౌన్‌ షిప్‌..

ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌బెడ్‌రూమ్‌ టౌన్‌ షిప్‌..

ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌బెడ్‌రూమ్‌ టౌన్‌ షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 1490 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఆ తర్వాత టౌన్ షిప్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.

Next Story